Search
Close this search box.
Search
Close this search box.

ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ కీలక వ్యాఖ్యలు

ఒడిశా రైలు

          జూన్ 2 వ తేదీ ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన అత్యంత ఘోర రైలు దుర్ఘటన దాదాపు 300 మందిని బలి తీసుకుంది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ – సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సీబీఐ అధికారులు రైలు దుర్ఘటనపై కీలక విషయాలు వెల్లడించింది. రైలు ప్రమాదానికి అనుమతులు లేని మరమ్మతులే కారణమని సీబీఐ […]