ఆమదాలవలస నియోజకవర్గంలో 11వ రోజు జనంతో – జనసేన

      ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గంలో 11వ రోజు జనంతో – జనసేన కార్యక్రమం వావం గ్రామంలో నిర్వహించారు. మండుటెండలో ప్రజలు దీవినలతో ముగించడం జరిగింది. జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం, వావం గ్రామంలో ప్రజలు సమస్యలుపై, పార్టీ సిద్ధాంతాలు అతను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వావం గ్రామంలో సమస్యలు (ముఖ్యంగా కాలువలు సమస్యలు) గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీను, రమేష్, మోహన్, జగదీశ్, ప్రసాద్, జైరాం, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way