Logo
Date of Publish : 05 March 2021, 3:56 pm
Editor : Sake Naresh

దువ్వూరువారి పాలెం గ్రామంలో 11 ఇళ్ళు అగ్ని ప్రమాదం, జనసేన నాయకుల సహాయం

                  నెల్లూరు  దాదాపు 11 ఇళ్ళు అగ్నికి ఆహుతైపోయాయి. ఇల్లు మొత్తం ఖాళీ పోయి అదేవిధంగా ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతి బాధాకరం. మొత్తం అన్నీ కాలిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు నగర జనసేన పార్టీ సీనియర్ నాయకుడు టోనీ బాబు అక్కడ వెళ్ళి వారిని చూసి ఆ కుటుంబాలకు అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటి వంట పాత్రలు మరియు బకెట్లు బుక్స్ ప్లేట్లు  మరియు నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వీర మహిళ సునీతమ్మ, జనసేన నాయకులు వెంకటేష్, మనోజ్ గారు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం జనసేన పార్టీ నాయకులు గణపతి, శీను, రవి, పృద్వి తదితరులు మరియు శ్యామ్, లోకి చక్రి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com