టెక్కలిలో జనంతో జనసేన కార్యక్రమం

టెక్కలి

      టెక్కలి ( జనస్వరం ) : టెక్కలిని యోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సుధీర్ మేడబోయిన, కోటేష్ పల్లి అధ్వర్యంలో పవన్ కళ్యాణ్  గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని 3 రోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలో కన్నేవలస పంచాయతీలో ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరించండం జరిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. జనంతో_జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు చందు పిల్లల, రమేష్ ఇలపండ, ఉదయ్ పట్నాయక్ , శ్రీను పట్నాయక్ , ప్రసాద్, పవన్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way